ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట

by samatah |
ఉదయాన్నే ఇడ్లీ , దోశ టిఫిన్ తినేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవంట
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉదయం కాగానే చాలా మంది ఇడ్లీ లేదా దోశ టిఫిన్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే ఈ టిఫిన్స్ ఎక్కువగా తినడం వలన అనారోగ్య సమస్యల భారిన పడే అవకాశం ఉందంట. చాలా మందిలో ఈ టిఫిన్స్‌లో మినప పప్పు ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని అందరూ భావిస్తారు.కానీ మినప్పప్పు లో బియ్యం కంటే ఎక్కువ క్యాలరీలు ఉంటాయని చెబుతున్నారు. దానివల్ల అతిగా తింటే షుగర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. టిఫిన్ లు తినడం వల్ల కడుపులోని మంచి బ్యాక్టీరియా పెరగకపోగా జీర్ణ వ్యవస్థ వీక్ అవుతుంది అని చెబుతున్నారు వైద్యులు.

Also Read: అందరూ ఎదురుచూస్తున్న అందాల పోటీలు.. ఈ సారి ఎక్కడో తెలుసా ?

వేసవిలో వీటిని తీసుకుంటే.. గుండెకు చాలా మంచిది

Next Story

Most Viewed